నేటి సమాజ ధోరణి

గుడిలోకి వెళ్ళగానే మనుషులంతా ఒక్కటే అని రాసి ఉంటుంది...
ఇంకొంచెం ముందుకి వెళితే అక్కడ " శీఘ్రదర్శనం, ప్రత్యేకదర్శనం, సర్వదర్శనం "అని రాసి అక్కడ మన స్థాయికి తగిన ధర పెట్టి ఉంటారు...
మనుషులంతా ఒక్కటే అయినప్పుడు వ్యత్యాసాలు ఎందుకు?
ఉన్నవాడు..
లేనివాడు...
పేదవాడు అని మీరే నిర్ణయిస్తునప్పుడు ఆ నీతి కథలు ఎందుకు?
సమానత్వం గుడిలోనే లేనప్పుడు ఇంకా బడిలో...
సమాజంలో ఎందుకు దొరుకుతుంది...?

మారండయ్య...
కొంచెం
మానవత్వంతో బ్రతకండి..!

నేను☝🏻
మీ✍🏻
🙏🏻దేవేందర్ బండారి🙏🏻

No comments:

Post a Comment